Friday, March 29, 2024

రాజకీయాలు

Politics

covid 19

ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా..!

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతోంది. రోజుకు వెయ్యికి చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకే కుటుంబంలో 21 మందికి కరోనా సోకింది. తూర్పు గోదావరి జిల్లాలోని...
ratnaprabha

తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ!

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ… అభ్యర్ధిని ప్రకటించింది. తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభను అధికారికంగా ప్రకటించింది. ఆమె గతంలో కర్ణాటక సిఎస్ గా రత్నప్రభ పని చేశారు. తిరుపతి...
sagar

సాగర్ బరిలో వైసీపీ…నామినేషన్ దాఖలు!

రాష్ట్రంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు నామినేషన్ల పర్వం దగ్గరపడుతుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థని ప్రకటించి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ బీసీ అభ్యర్ధిని ప్రకటించి...
corona

దేశంలో 24 గంటల్లో 59,118 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. గత 24 గంట‌ల్లో 59,118 కరోనా కేసులు నమోదుకాగా 257 మంది మృతిచెందారు. దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,18,46,652కి చేరింది. ప్రస్తుతం...
coronavirus

రాష్ట్రంలో 24 గంటల్లో 518 కరోనా కేసులు…

రాష్ట్రంలో గత 24 గంటల్లో 518 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,05,309కు చేరగా 2,99,631 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి...
pradhan

పీఎం ఆవాస్ యోజన స్కాం….వెనుక ఉన్న ఆ బీజేపీ పెద్దలు ఎవరూ!

ప్రధానమంత్రి ఆవాస్ యోజన్‌.. 2022 నాటికి “అందరికీ సొంత ఇల్లు” అందించే ఉద్దేశ్యంతో 25 జూన్ 2015 న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించారు మోదీ. ఈ పథకం ద్వారా సంవత్సరానికి...
ysrcp

వైసీపీ ఎంపీపై సీబీఐ కేసు..

వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు గట్టి షాక్ తగలింది. చెన్నై ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవిచంద్రన్ ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రాలు పెట్టి బ్యాంకు రుణాలు...
protests

భారత్ బంద్…స్తంభించిన రవాణా

కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 120 రోజులు దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరోసారి ఒత్తిడి పెంచేందుకు ఇవాళ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. లెఫ్ట్...
minister errabelli dayakar

బోడకుంటి వెంకటేశ్వర్లును పరామర్శించిన ఎర్రబెల్లి..

తెలంగాణ శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి శ్రీమతి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడఖతో కలిసి రాష్ట్ర...
Gutha Sukender Reddy

విజయలక్ష్మి పార్ధీవదేహానికి నివాళులు అర్పించిన గుత్తా..

తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి శ్రీమతి బోడకుంటి విజయలక్ష్మి పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.విజయలక్షి కుటుంబ సభ్యులను ఓదార్చి,.....

తాజా వార్తలు