క్యా హువా తెర వాదా మోదీజీ : మంత్రి కేటీఆర్
సాక్యాత్తు దేశ ప్రధాని అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు. 2022నాటికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన మోదీ దాన్ని నిలబెట్టుకోలేదన్నారు. మోదీ చేసే వాగ్ధానాలన్ని జూమ్లాలుగానే మిగిలిపోతాయనే కేటీఆర్...
అసదుద్దీన్ కుమార్తె వివాహ వేడుకలో సీఎం కేసీఆర్..
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు సీఎం కేసీఆర్. హోం మంత్రి మహమూద్ అలీ, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
జర్నలిస్టు రాఘవాచారి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సీనియర్ సంపాదకుడు, సామాజిక ఉద్యమకారుడు రాఘవా చారి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ గా, విలువలు కలిగిన సామాజిక కార్యకర్త గా ఆయన...
దసరా సెలవులు అనంతరం తిరిగి స్కూళ్లు ప్రారంభం
దసరా సెలవుల తర్వాత నుంచి స్కూళ్లు మళ్లీ ఇవాళ తెరచుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో స్కూళ్లకు వారం రోజులు అదనంగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్కూళ్లు 14న మొదలవ్వాల్సి ఉన్నా… సమ్మె...
కొత్తగా 24 మెడికల్ కాలేజీలు…
ప్రతీ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన జైట్లీ విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పారు. వడోదరాలో రైల్వే యూనివర్సిటీ...
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
పెండింగ్లో ఉన్న లేఔట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పరిశీలన గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకు పొడగిస్తే పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ జీవో జారీ చేశారు.
వాస్తవానికి డిసెంబరు 31...
మోహన్ భగవత్కు అసద్ కౌంటర్
ముస్లింలు జనాభ నియంత్రణపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భగవత్ సాహబ్ నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం...
కరోనా నియంత్రణ..రాష్ట్రాల కృషి భేష్: మోడీ
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ముఖ్యమంత్రులు ప్రధానికి...
పదోతరగతి విద్యార్థులకు మాస్కులు పంపిణీ..
తెలంగాణ వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 6 వరకు పరీక్షలు జరగనుండటంతో అన్నిఏర్పాట్లు చేశారు అధికారులు.నాగర్ కర్నూల్ జిల్లాలో పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు సానిటేజర్,మాస్కులు అందించారు విద్యాశాఖ...
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఆటో డ్రైవర్లు..
తెలంగాణలో సూపర్ స్ప్రేడర్లను గుర్తించి వారందరికీ టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. ఈ వాక్సినేషన్ ప్రక్రియ ఈ నెల 28 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆటో...