Tuesday, March 19, 2024

రాజకీయాలు

Politics

KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నది..తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదే అన్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఎస్పీకి...

నీళ్లు లేక ఎండుతున్న పంటలు:జగదీష్ రెడ్డి

రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితిలో ఉన్నారన్నారు.నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల...

రాముడే బీజేపీ ప్రచార అస్త్రం!

సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారల్లో తమ ఎజెండా మతమే అని చెప్పకనే చెప్పారు. మొదటి నుంచి కూడా బీజేపీ...

జగన్ ప్రచారానికి ‘సిద్ధం’ ?

రెండోసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో ప్రచారంలో వేగం పెంచే పనిలో ఉన్నారు...

ప్రజల గుండెల్లో కేసీఆర్‌:ఆర్‌ఎస్పీ

బీఆర్ఎస్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్పీ..ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీఆర్ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు. తెలంగాణ వాదం,బహుజన వాదం రెండు ఒక్కటే...

అప్పుడు తిట్లు ఇప్పుడు పొగడ్తలు!

ఏపీలో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. జగన్ ను గద్దె దించి 2014 ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తున్నారు మూడు పార్టీల అధినేతలు. ఇప్పటికే...

సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్

ఈడీ అక్రమ అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్‌ను ప్రతివాదిగా చేరుస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని తన పిటిషన్‌లో...

దానంపై అనర్హత వేటువేయండి:బీఆర్ఎస్

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, బండారు లక్ష్మారెడ్డి. హైదరాబాద్ హైదర్‌గూడలోని...

గవర్నర్ తమిళి సై రాజీనామా

రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. వచ్చే లోక్ సభ...

వంద రోజుల్లో..వంద అబద్దాలు

కాంగ్రెస్ అంటేనే జూటా పార్టీ అని మరోసారి నిరూపితమైంది. రైతుబంధుపై సీఎం, డిప్యూటీ సీఎం తలోమాట మాట్లాడారు. 3 ఎకరాల వరకు రైతుబంధు వేశాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలపగా...

తాజా వార్తలు