Friday, March 29, 2024

తాజా వార్తలు

Latest News

నవీన్ పోలిశెట్టికి యాక్సిడెంట్!

టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరుగగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు నెలలు బెడ్ రెస్ట్ అవరసమని డాక్టర్లు సూచించారు. వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్‌లో...

సుప్రియా శ్రీనాతేకు షాకిచ్చిన కాంగ్రెస్‌

సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్‌పై వివాదాస్పద కామెంట్స్ చేసిన సుప్రియా శ్రీనాతేకు కాంగ్రెస్ షాకిచ్చింది. 2019లో ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌ నుండి పోటీ చేసి ఓడిపోయారు సుప్రియా. అయితే ఈ...

70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు!

అర్జెంటీనా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు జావియెర్...

కాల్షియం తగ్గిందా.. ఇవి తినండి!

మన శరీరానికి అవసరమైన మూలకాలలో కాల్షియం ముఖ్యమైనది. ఇది ప్రధానంగా ఎముకలను దృఢంగా చేయడంలో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం పడుతుంది. మిగిలిన ఐదు శాతం...

TTD:వైభ‌వంగా కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని  కోదండరామస్వామి ఆలయంలో బుధ‌వారం రాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని...

ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా!

ఉప్పు అనేది వంటింట్లో అత్యంత ముఖ్యమన నిత్యవసర వస్తువు. ఎలాంటి కూర చేసిన, ఎన్ని మసాలా దినుసులతో రుచికరమైన, అమోఘమైన వాసనగా వంటలు ఎన్ని చేసిన అందులో ఉప్పు కాస్త ఎక్కువైన లేదా...

తలనొప్పిలో ఈ లక్షణాలుంటే..ప్రమాదమే!

తలనొప్పి అనేది సాధారణ సమస్య అని చాలామంది లైట్ తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా తలనొప్పి పట్ల నిర్లక్ష్యం వహిస్తే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా నిద్రలేమి, పని...

రాత ప్రతుల్లోని విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి

కొన్ని వేల సంవత్సరాల క్రితమే మహర్షులు, రుషులు, పెద్దలు ఎంతో విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను నిక్షిప్త పరచిన రాత ప్రతులను ( మాన్యు స్క్రిప్ట్స్) భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి...

Gold Rate:లేటెస్ట్ ధరలివే

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరిగి రూ. 61 ,500గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.220...

కాంగ్రెస్ 8వ జాబితా విడుదల..

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 8వ జాబితాను రిలీజ్ చేసింది కాంగ్రెస్. 14 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా ఇందులో తెలంగాణకు సంబంధించి 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు...

తాజా వార్తలు