మైత్రీ మూవీ మేకర్స్..తేజు బర్త్ డే స్పెషల్
మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మెగాఫోన్ పట్టిన హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో జోష్లో ఉన్న తేజ్..ప్రస్తుతం గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాప్లతో ఢీలా పడ్డ...
పల్లెలకు కదిలిన పట్నం ప్రజలు..కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా దసరా పండుగ వాతావరణం నెలకొంది. సొంతూళ్లకు బయలు దేరే ప్రయాణికులతో బస్టాండ్ లు,రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక బస్సులు,రైళ్లను నడుపుతోంది.
హైదరాబాద్లోని పలు...
వరల్డ్ కప్-2019 షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే క్రికెట్ మహాసంగ్రామం వరల్డ్ కప్ షెడ్యూల్ని విడుదల చేసింది ఐసీసీ. మే 30 నుంచి జూలై 14 వరకు మహాసంగ్రామం...
తొమ్మిదోసారి ఇల్లెందు బరిలో గుమ్మడి..
గుమ్మడి నర్సయ్య...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ తరపున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో తనకంటూ...
ఏపీఎల్లో సంచలనం..6 బాల్స్ 6 సిక్సర్స్
టీ20 క్రికెట్లో మరో అరుదైన ఫీట్ నమోదైంది. అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో భాగంగా కాబుల్ జ్వనాస్ జట్టుకు చెందిన అప్ఘనిస్థాన్ బ్యాట్స్మెన్ హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాధి...
తిత్లీ బాధితులకు అండగా ‘అర్జున్రెడ్డి’
తిత్లీ తుఫాన్ ఏపీని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా శ్రీకాకులం జిల్లాకు పెను విషాదాన్ని మిగిల్చిన తిత్లీ...వందల గ్రామాలకు కడగండ్లనే మిగిల్చింది .భారీ ఆస్తి నష్టం సంభవించడంతో ప్రజలు అల్లాడిపోయారు. తిత్లీ బాధితులను ఆదుకోవాలని...
విషాదాన్ని మర్చిపోయా:ఎన్టీఆర్
మా ఇంట్లో విషాదాన్ని త్వరగా మరిచిపోయి, మళ్లీ మా పెదాలపై చిరునవ్వు ప్రత్యక్షమయ్యేలా చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీఆర్. హైదరాబాద్లో అరవింద సమేత విజయోత్సవ వేడుకలో మాట్లాడిన ఎన్టీఆర్ ఎన్ని బంధాలతో...
ఆర్జీవీ..చంద్రబాబు దొరికాడు..!
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “లక్ష్మీస్ ఎన్టీఆర్”. దసరాకు షూటింగ్ ప్రారంభం కానుండగా జనవరిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమాలో నటించేవారిని వెతికే పనిలో ఉన్న వర్మ...చంద్రబాబును...
షా,ఉమేష్లపై రవిశాస్త్రి ప్రశంసలు
అంతా అనుకున్నట్లే వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2-0తో క్లీన్స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమ్ఇండియా.. రెండో టెస్టులో 10 వికెట్ల...
పొలాల్లో మహిళలతో డిప్యూటీ సీఎం కడియం ముచ్చట్లు…
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించారు. హాజ్యతండా గ్రామపంచాయితీ సింగ్యాతండాకు చెందిన గిరిజన రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతు బంధు, రైతు...