రోడ్డు ప్రమాదం..మాజీ ఎంపీ బూర మానవత్వం
టీఆర్ఎస్ నేత,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన వృత్తిదర్మాన్ని పాటించి ప్రజాభిమాన్ని పొందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఓ బాధితురాలికి నర్సయ్య గౌడ్ స్వయంగా ప్రథమ చికిత్స చేసి డాక్టర్ గా...
విజయనిర్మల భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళి
దర్శకురాలు,కృష్ణ సతీమణి విజయ నిర్మల భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్ నివాళులర్పించారు. నానక్రామ్గూడలోని కృష్ణ నివాసానికి చేరుకున్న జగన్.. విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కృష్ణ, నరేశ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను...
మరోసారి మెగాస్టార్తో నయన్..
హీరోయిన్ నయనతార బంపర్ ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సైరా సినిమా చేసిన నయన్ మరోసారి ఆయనతో నటించే అవకాశం కొట్టేసింది. సైరా తర్వాత చిరు కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనుండగా...
విజయగార్డెన్లో విజయనిర్మల అంత్యక్రియలు
సినీ నటి,దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. నానక్ రామ్ గూడ్లోని నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. చిలుకూరిలో విజయకృష్ణ గార్డెన్లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. కడసారిగా తమ అభిమాన నటిని...
జూలై 21 నుంచి బిగ్ బాస్ 3
బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్ 3’ అప్డేట్ వచ్చేసింది. జూలై 21 నుంచి బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కానుంది. సీజన్ 1కి ఎన్టీఆర్ హోస్ట్ గా...
ట్విట్టర్ రివ్యూ….‘బ్రోచేవారెవరురా’
ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ వసూళ్లను రాబడుతుంటంతో చిన్న సినిమాలను తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న...
జడ్పీ చైర్పర్సన్లకు సహాయ మంత్రి హోదా..
పరిపాలనలో జిల్లా పరిషత్ చైర్పర్సన్లు అత్యంత కీలకం కాబోతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన సీఎం కేసీఆర్ 32 మంది జడ్పీ చైర్పర్సన్లకు...
తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ
తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ బంధం పటిష్టం చేయడంలో మరో ముందడుగు పడింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్,ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్ర,శనివారాల్లో...
ప్రపంచకప్లో భారత్ జైత్రయాత్ర…
ప్రపంచకప్లో టీమిండియా దూసుకెళుతోంది. ఇటు బ్యాటింగ్,బౌలింగ్లో రాణించిన భారత బ్యాట్స్మెన్ ఆల్ రౌండ్ షోతో విండీస్ను మట్టికరిపించారు. భారత్ విధించిన 269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ భారత...
IITలో సీటు సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్ధిని..
ఈ రోజు ప్రకటించిన IIT మొదటి విడత కౌన్సిలింగ్లో IIT ధన్బాద్లో సీటు సాధించిన ప్రభుత్వ జూ.కళాశాల బూర్గంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యార్ధిని ఎస్.పవిత్ర. ఎటువంటి కోచింగ్ లేకుండా కేవలం కళాశాల...