కంగనా రనౌత్ `తలైవి` ఫస్ట్లుక్, టీజర్ విడుదల
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న చిత్రం `తలైవి`. ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ప్రతిష్టాత్మకంగా...
మొక్కలు నాటిన మురళిమోహన్, కోటశ్రీనివాస్ రావు
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా దూసుకుపోతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి రోజు రోజుకి విశేష స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ...
మిషన్ భగీరథ పూర్తి : కృపాకర్ రెడ్డి
రూ. 42 వేల కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ముందుచూపుతో పూర్తిచేశారని చెప్పారు ఈఎన్సీ కృపాకర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో మిషన్ భగీరథ ద్వారా వచ్చిన...
మహారాష్ట్ర రాజకీయాలపై దర్శకుడు హరీశ్ శంకర్ కామెంట్
మహారాష్ట్రలో రోజురోజుకి రాజకీయాలు వేడుక్కుతున్నాయి. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించగా..ఉదయం అజిత్ పవార్ తో కలిసి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఫడ్నవిస్. కాగా శివసేన,...
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన స్వాతి లక్రా
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన ఇచ్చిన చాలెంజ్ స్వీకరించారు షీ టీమ్ ఇంచార్జ్ స్వాతి లక్రా. గ్రీన్...
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
ఎల్ బి నగర్ నియోజకవర్గం నాగోల్ లోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకులు మూర్తి బాల్ రెడ్డి కుమారుడి వివాహనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన...
గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. టీవీ9 సీఈవో రజనీకాంత్ తనకు...
కాళేశ్వరంకు కొనసాగుతున్న నీటిప్రవాహం
కరీంనగర్ జిల్లా...కాళేశ్వరం వద్ద గోదావరి,ప్రాణహిత 14000 వేల కుసెక్కుల నీరు ప్రవహిస్తుంది. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం లోని కాళేశ్వరం (మేడిగడ్డ) లక్ష్మి బ్యారేజి వద్ద 85 గేట్స్...
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ సస్పెండ్..!
ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ను సస్పెండ్ చేశారు ఆ పార్టీ అధినేత శరద్ పవార్. దీంతో పాటు ఎన్సీఎల్పీ నేతగా అజత్ పవార్ను తొలగించింది. మరోవైపు ఎన్సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం...