Tuesday, March 19, 2024

తాజా వార్తలు

Latest News

టిల్లు స్క్వేర్…ఓ మై లిల్లీ సాంగ్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన టిల్లు పాత్ర యువతలో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. టిల్లుగా సిద్ధు పంచిన వినోదాన్ని...

KCR:దళిత,బహెజనులు ఏకంకావాలి

మానవ పరిణామ క్రమంలో జరిగే గుణాత్మక పురోభివృద్ధి వెనక ఎందరో మహనీయుల త్యాగాలు కృషి ఉన్నది..తెలంగాణ సాధన కోసం జరిగిన త్యాగాల క్రమం కూడా అలాంటిదే అన్నారు మాజీ సీఎం కేసీఆర్. బీఎస్పీకి...

చేపలు తింటే ఆ సమస్యలన్ని దూరం !

నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహారంలో చేపలు కూడా ఒకటి. చికెన్, మటన్ వంటి వాటితో పోల్చితే చేపలు తినే వారిశాతం కొంతమేర తక్కువే. ఎందుకంటే చేపల నుంచి వచ్చే వాసన...

“అశ్వ సంచాలనాసనం” తో ఆరోగ్యం..!

సాధారణంగా కూర్చొని పని చేసే వారిలో వెన్ను సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల డిస్క్ సమస్యలు పెరిగి వెన్ను నొప్పి,...

నీళ్లు లేక ఎండుతున్న పంటలు:జగదీష్ రెడ్డి

రైతుల ఉసురు కాంగ్రెస్ కు తగులుతుందన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చిన మూడు నెలల్లోనే రైతులు పంటలు తగలపెట్టుకునే దీన స్థితిలో ఉన్నారన్నారు.నీళ్లు లేక ఎండిపోతున్న పంటలు, వేల...

బీఆర్‌ఎస్‌లో చేరిన బీఎస్పీ నాయకులు వీరే

బీఎస్పీ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో నాయకులు చేరారు. గజ్వేల్‌లో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్‌లో చేరగా చాలా బాధతో బీఎస్పి పార్టీకి రాజీనామా చేశాను అని...

పన్నీరు తింటే ఎన్ని ప్రయోజనాలో..!

భారతీయులు అత్యంత విరివిగా ఉపయోగిచే వంటింటి పదార్థాలలో పన్నీరు ముందు వరుసలో ఉంటుంది. పన్నీరుతో రకరకాల వంటలను తయారు చేస్తుంటారు. బటర్ పన్నీర్, పన్నీరు దోశ, పన్నీరు టిక్కా.. ఇలా పన్నీరుతో చేసిన...

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్..

మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్‌లో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌తో పాటు బీఎస్పీలో చేరారు ముఖ్య నేతలు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు పార్టీ కండువా...

Modi:మోడీ బెదిరింపులే కారణమా?

ఈ మద్య కాలంలో ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ కేసులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. మోడీ పాలనకు వ్యతిరేకంగా నినాదించే ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు బనాయిస్తూ రాజకీయ లబ్ది పొందే...

రాముడే బీజేపీ ప్రచార అస్త్రం!

సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారల్లో తమ ఎజెండా మతమే అని చెప్పకనే చెప్పారు. మొదటి నుంచి కూడా బీజేపీ...

తాజా వార్తలు