ఎన్నికలంటే మాకు టాస్క్- సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ సమావేశం జరిగింది. గులాబి పార్టీ రథసారథి సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మేనిపెస్టోలో పొందుపర్చాల్సిన...
నేనేం ఊడిపడలే..స్కాంగ్రెస్కు కేటీఆర్ కౌంటర్
తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేదనే వారికి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కేటీఆర్. తానేమీ ఆకాశం నుంచి ఉడిపడలేదని 8 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని తెలిపారు. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ...
ఉనికి కోసమే జైపాల్ పాకులాట:హరీష్
కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన హరీశ్..తెలంగాణ ఉద్యమాన్ని జైపాల్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంలా మార్చిన ఘనత...
అందరిచూపు…టీఆర్ఎస్ మేనిఫెస్టో వైపే
ఓ వైపు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోగా ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ముందున్న టీఆర్ఎస్..మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమైంది....
పొలాల్లో మహిళలతో డిప్యూటీ సీఎం కడియం ముచ్చట్లు…
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పర్యటించారు. హాజ్యతండా గ్రామపంచాయితీ సింగ్యాతండాకు చెందిన గిరిజన రైతులతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా రైతు బంధు, రైతు...
చంద్రబాబువి శిఖండి రాజకీయాలు-కేటీఆర్
రాబోయే ఎన్నికలు ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్ పనితీరుపై రెఫరెండంగా భావిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ప్రతిపక్షాలు కూడా వారి పనితీరుకు రెఫరెండంగా భావించాలని...
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు..
టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలు, గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలు, కులసంఘాల ఆశీర్వాద సభలు, డివిజన్లలో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు, పార్టీలోకి వెల్లువలా చేరికల జోరు వెరసి గులాబీ ప్రచారం గుబాళిస్తున్నది. గ్రామగ్రామానా...
కాంగ్రెస్కు దమ్ము లేదు-నాయిని
తనపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి. రేవంత్ రెడ్డి అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇవాళ టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడిన నాయిని కొడంగల్...
మోడీ నాకేమన్న అన్నా?.. అమిత్ షా బాబాయా?:పవన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్తో కలిసి జనసేన కార్యాలయాన్ని ప్రారంభించిన పవన్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణ ఓటర్ల జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లున్నారని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. పురుషుల ఓటర్లు1,37,87,920 మంది ఉండగా,మహిళా ఓటర్లు 1,35,28,020 మంది...