కేటీఆర్..ఎన్నికల ప్రచార షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగియడంతో ప్రచారంలో దూకుడుపెంచింది టీఆర్ఎస్. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎన్నికల టూర్ షెడ్యూల్ ఖరారు కాగా తాజాగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార షెడ్యూల్...
పాపం పవన్.. పోటీ చేసిన రెండు చోట్లా వెనుకంజ..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. జనసేన అధినేత, నటుడు పవన్కల్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. 101 స్థానాల్లో వైసీపీ, 23 స్థానాల్లో టీడీపీ,...
50వేల మెజార్టీతో గెలుస్తాః దానం నాగేందర్
ఖైరతాబాద్ లో తాను సుమారు 50వేల మెజార్టీతో గెలుస్తానని స్పష్టం చేశారు టీఆర్ఎస్ అభ్యర్ధి దానం నాగేందర్. ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్దిగా ఆయన ఇవాళ నామినేషన్ వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్...
యుకేలో టీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయం..
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నారై టీ. ఆర్. యస్ ఆధ్వర్యం లో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. " టీ.ఆర్.యస్ మిషన్" ఇటీవల ఎంపీ కవిత మరియు ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్...
నేడు టీఆర్ఎస్ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం..
తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని చాలా వరకు పరిష్కరించారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల వారి...
కేసీఆర్ ప్రమాణస్వీకారం రేపే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు సీఎం కేసీఆర్. రేపు(13)న రాజ్భవన్లో కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్తో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
ఇక...
చంద్రబాబును తరిమికొట్టండి:కేసీఆర్
ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం...ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన...
బీజేపీకి మద్దతిస్తూనే..కమల్ స్నేహం కోరిన రజనీ…!
ఎన్నికల వేళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన స్టేట్ మెంట్ రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీ ఈ సారి ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. దీంతో...
కోదాడ బరిలో వేణుమాధవ్..
సినీ నటుడు,టీడీపీ ఫాలోవర్ వేణుమాధవ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. వేణుమాధవ్ స్వస్థలం కోదాడ ....
టీఆర్ఎస్లో చేరిన గాయత్రి ‘రవి’
ఎన్నికల వేళ కాంగ్రెస్,తెలంగాణ జనసమితి పార్టీలకు గట్టిషాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి,గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్ధిరాజు రవిచంద్ర,వరంగల్ జిల్లాకు చెందిన టీజేఎస్ నేతత,ఎన్నారై పగిడిపాటి దేవయ్య...