కాంగ్రెస్, టీడీపీ పొత్తు అనైతికం
పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి అనేకసార్లు చంద్రబాబు లేఖ రాశారని.. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా కల్వకుర్తి మోటర్లు ఆగవని మంత్రి హరీష్ రావు అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మర్రి జనార్థన్రెడ్డి ఆధ్వర్యంలో...
మనతోనే జగన్:కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి రెండోదశ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో 16 స్ధానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే కేసీఆర్ మనకు మరో 150 మంది ఎంపీలు...
ఎట్టకేలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు ఎన్నికల తొలి జాబితా అభ్యర్ధులను ప్రకటించింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నెల రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. టీపీసీసీ మొదటి...
నిర్భయంగా ఓటేయండి:వైఎస్ జగన్
ఏపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రతిపక్ష నేత,వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్ జనం మార్పు కోరుకుంటున్నారని...
కాంగ్రెస్-బీజేపీ కలిసి నన్ను ఓడించేందుకు కుట్ర..:కవిత
నిజామాబాద్లో తనను ఓడించేందుకు కాంగ్రెస్,బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత. ఎన్నికలున్నప్పుడు మాత్రమే ఈ రెండు పార్టీలు గ్రామాల్లోకి వస్తాయని మండిపడ్డారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత...
నేను కూడా ఈ మట్టిలో పుట్టిన బిడ్డనే-సీఎం కేసీఆర్
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు సీఎం కేసీఆర్ అల్లాదుర్గంలో జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ...
29,30న కేసీఆర్ ప్రచార షెడ్యూల్..
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది దూకుడు పెంచారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 40 నియోజకవర్గాలకు పైగా ప్రచారం నిర్వహించిన కేసీఆర్ మరో రెండు రోజులు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 29,30న పలు...
ఎగ్జిట్ పోల్స్ : ఢీలా పడ్డ టీకాంగ్రెస్..!
అసెంబ్లీ ఎన్నికల షాక్ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్కు సార్వత్రిక ఎన్నికలు కూడా నిరాశనే మిగల్చనున్నాయనే వార్తలతో నైరాశ్యంలో పడింది క్యాడర్. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లాయి ఎగ్జిట్ పోల్స్. దీంతో సర్వేలు...
ఏపీలోనూ పోటీ చేస్తాం:కేటీఆర్
వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీచేస్తామన్నారు మంత్రి కేటీఆర్. భరత్ నగర్లో మన హైదరాబాద్-మనందరి హైదరాబాద్ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్ నాలుగేళ్లుగా హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టాడని ...రాజకీయంగా...
వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు..!
వైఎస్ఆర్సీపీ తరపున నంధ్యాల శాసనసభ స్థానం నుంచి బరిలో ఉన్న శిల్పా రవి రెడ్డికి తన మద్దతును ప్రకటించారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. ఇందుకుగాను ట్విటర్ లో లెటర్ ను రిలీజ్...