ఎలక్షన్ బెట్టింగ్:జగన్ అన్ ఫేవరేట్…!
ఓ వైపు సర్వేలన్ని జగన్ గెలుపు ఖాయమని జోస్యం చెబుతున్నాయి. అత్యధిక ఎమ్మెల్యే,ఎంపీ స్ధానాలను గెలుచుకుని జగన్ అధికారంలోకి రావడం ఖాయమని వెల్లడిస్తుండటంతో ఏపీలో బెట్టింగ్ జోరందుకుంది. అయితే విచిత్రం ఏంటంటే బెట్టింగ్...
చేతులు ఎత్తేసిన టీడీపీ…. ఇక దుకాణం బంద్
తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయినట్లేనా..?? ఆంధ్రా పార్టీ అయిన తమకు ఓట్లు పడవని తెలంగాణ తమ్ముళ్లు డిసైడ్ అయ్యారా….? అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారా అంటే అవుననే సమాధానం...
స్థానిక సమరం…నోటిఫికేషన్ రిలీజ్
స్ధానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తొలివిడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 197 జడ్పీటీసీ,2166 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 32 జిల్లాల్లో ఎన్నికలు జరగనుండగా నేటి నుండే నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ...
వడొదర బరిలో వివేక్ ఒబెరాయ్..
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రాజకీయ ఆరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్గా తెరకెక్కుతున్న పీఎం నరేంద్ర మోడీ చిత్రంలో నటిస్తున్న వివేక్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆసక్తికర విషయాలను...
హరీషన్నకే మా ఓటు
సిద్ధిపేట... ఈ నియోజకవర్గం పేరు చెబితేనే మనకు టక్కున గుర్తుకొచ్చే పేరు హరీష్ రావు. ఉద్యమాలకు, రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. తెలంగాణ...
హుజూర్నగర్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదు..
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గ మంత్రులు,ఎమ్యెల్యేలు పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్...
తొలి విడతలో 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం..
రాష్ట్రంలో మరోసారి ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తేదీలను ఖరారు చేసింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా మే...
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా..
2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటింది. మిజోరం,తెలంగాణలో తప్ప మూడు రాష్ట్రాల్లో హస్తం జెండా రెపరెపలాడింది. మధ్యప్రదేశ్,రాజస్థాన్,ఛత్తీస్గఢ్లో బీజేపీకి షాకిస్తూ కాంగ్రెస్ విజయం సాధించింది.
మధ్యప్రదేశ్(230)లో 114...
టీడీపీకి షాక్ ..పోస్టల్ బ్యాలెట్లలో వైసిపికి ఆధిక్యం
దేశ వ్యాప్తంగా ఉదయం 8గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట అర్ధగంట సేపు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. ఏపీలో పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు...
ఇది కేసీఆర్ హవా..50వేల మెజార్టీఖాయం:సైదిరెడ్డి
హుజూర్ నగర్లో కారు జోరుకు ఎదురులేకుండా పోయింది. ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి 19 వేల మెజార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ ఏ...