సైదిరెడ్డి విజయం ఖాయం : కేటీఆర్
హుజుర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి విజయం ఖాయమని తెలిపారు మంత్రి కేటీఆర్.
నల్గొండ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఈ...
ఎంపీ వినోద్ ప్రారంభించిన ప్రచార రథాలు..
కరీంనగర్లో జిల్లా అంతటా లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మిగిలిన పార్టీలతో పోలిస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా టీఆర్ఎస్...
హైదరాబాద్ లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందిః సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ నగరంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు సిటి పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. నగరంలోని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలైన పాతబస్తీ వంటి ప్రాంతాల్లో పటిష్ట బందొబస్దు ఏర్పాటు చేశామన్నారు. . వృద్దులు, వికలాంగుల కొరకు...
హుజుర్నగర్లో జోరుగా టీఆర్ఎస్ ప్రచారం..
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నెరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నెరేడుచర్ల శివాజీనగర్, బోడయ్య గూడెం, ఎన్టీఆర్ నగర్, కమలా నగర్, మెయిన్ రోడ్డు కాల్వ కట్ట ప్రాంతాల్లో పోచంపల్లి శ్రీనివాస...
హైదరాబాద్లో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ..!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. ఎల్బీస్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభ ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు...
అభివృద్ధిలో సిరిసిల్ల టాప్:కేటీఆర్
అభివృద్ధిలో సిరిసిల్ల టాప్ పొజిషన్లో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో జరిగిన టీఆర్ఎస్ బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. ఈ ప్రాంతంపై నిధులు...
రేవంత్కు ఈసీ నోటీసులు
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఈసీ ఫైరైంది. కొడంగల్లో భయాందోళనలు సృష్టించి, సీఎం కేసీఆర్ సభను అడ్డుకోవడానికి బంద్కు పిలుపునివ్వడం సబబు కాదని తెలిపింది. ఈ మేరకు టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన...
తెలంగాణ కోటి రతనాల వీణ:కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్ఎస్లో చేరిన మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డికి పార్టీలో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు కేటీఆర్. తెలంగాణ భవన్లో వేలాది మంది అనుచరులతో కలిసి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్లో...
కాంగ్రెస్ నేత వినూత్న నిరసన..!
ఓ వైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకోగా మరోవైపు టికెట్లు ఆశీంచి భంగపడ్డ నేతలు రెబల్స్గా బరిలో దిగుతుంటే మరికొంతమంది వినూత్నంగా నిరసన గళం విప్పుతున్నారు. ఔరంగబాద్ లోక్ సభ స్ధానం...
బీజేపీకి షాకిచ్చిన రాజాసింగ్..
బీజేపీ నేతలకు షాకిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటనకు డుమ్మా కొట్టారు. బీజేపీ బహిరంగసభ జరిగిన ఎల్బీస్టేడియ గోషామహల్ పరిధిలో ఉన్నా ఆయన హాజరుకాలేదు. లోక్ సభ అభ్యర్థుల సీట్ల...