గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన భాను శ్రీ

311
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్, సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన నటి భాను శ్రీ ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా భాను శ్రీ మాట్లాడుతూ.. మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఈ సందర్భంగా మరొక ఐదుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

actress bhanu sri

ఇందులో 1) సినిమా హీరోయిన్, ఎమ్మెల్యే రోజా 2) ఆర్టిస్టు ప్రియా 3) జబర్దస్త్ చమక్ చంద్ర 4) జబర్దస్త్ గెటప్ శీను 5) జబర్దస్త్ అవినాష్ లను మొక్కలు నాటాలని కొరాది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ పాల్గొన్నారు.

Actress Bhanu Sri accepts Green Challenge from TRS MP Santosh Kumar; plants saplings. On Thursday, the actress planted saplings on the premises of …

- Advertisement -