మొక్కలు నాటిన వైశ్య ఫెడరేషన్‌ ప్రతినిధులు

329
green challenge
- Advertisement -

రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా బుదవారం నాడు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ విబాగ్ ప్రెసిడెంట్ ఉటుకూరి శ్రీనివాస్ గుప్త, ఉప్పల శ్రీనివాస్ గుప్త ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు.

ఇందులో భాగంగా మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు. పైబడి రామ సత్యనారాయణ,మదిపడిగ్ రాజు,ముస్త్యల శ్రీనివాస్,జెగిని లక్ష్మణ బిల్డర్ గారు లకు గ్రీన్ ఛాలెంజ్ ను విషిరారు.

అనంతరం మాట్లాడుతూ సీఎం కెసిఆర్ మానస పుత్రిక అయిన తెలంగాణకు హరిత హరం స్ఫూర్తి తో ఎంపీ జోగిని పల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పర్యావరణ సమతల్యత జరగాలంటే ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఉద్దేశ్యం మహా గొప్పదని ఈ గ్రీన్ ఛాలెంజ్ ఒక మంచి కార్యక్రమాన్ని తన భుజస్కందాలపై మోసుకుని తీసుకువచ్చిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -