తెలంగాణలో కారుదే జోరు..

242
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. తెలంగాణలో అత్యధిక పార్లమెంట్‌ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుస్తుందని దేశవ్యాప్తంగా ఆదివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు తేల్చాయి. ష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకుగాను ఆ పార్టీ అత్యధికంగా 15 సీట్లు గెలుచుకుంటుందని పలు జాతీయ చానళ్లు తమ సర్వేల ద్వారా తేల్చాయి. చాణక్య, ఏబీపీ, వీడీపీ, లగడపాటి సర్వేలు.. పార్టీ 16 స్థానాలలో విజయం సాధిస్తుందని వెల్లడించాయి.

Telangana Exit Poll

- Advertisement -