కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ పార్టీకి ఐటీ శాఖ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదో చెప్పాలని కాంగ్రెస్...
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు రోజుల్లో బంగారంపై రూ.2 వేలు పెరుగగా ఇవాళ ఒక్కరోజే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1400 పెరిగింది....
వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ నారా రోహిత్.తన కెరీర్లో చెప్పుకొదగ్గ సినిమాల్లో ఒకటి ప్రతినిధి. దీనికి సీక్వెల్గా ప్రతినిధి 2 వస్తుండగా తాజాగా టీజర్తో అలరించాడు.
నారా రోహిత్ డైలాగ్స్ ఆధ్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. జనం...
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయగా తాజాగా నోటీసులు జారీ చేశారు.
2017-18 నుంచి...
ఏ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం భీమా. మార్చి 8న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్నారు గోపిచంద్....