పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కాంగ్రెస్ పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేయగా తాజాగా నోటీసులు జారీ చేశారు.
2017-18 నుంచి...
ఏ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం భీమా. మార్చి 8న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్నారు గోపిచంద్....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. న్యూ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో కృత్రిమ మేధ,డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు వంటి...
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతిచెందారు. బస్సు 165 అడుగుల లోతులో పడటంతో బస్సులో మంటలు...