ఏ హర్ష దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం భీమా. మార్చి 8న శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ను అందుకున్నారు గోపిచంద్....
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. న్యూ ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఈ చర్చ కార్యక్రమంలో కృత్రిమ మేధ,డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాతావరణ మార్పులు వంటి...
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుండి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతిచెందారు. బస్సు 165 అడుగుల లోతులో పడటంతో బస్సులో మంటలు...
వరుసగా నేతలు పార్టీ మారుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కెసిఆర్...ఒక్కడుగా బయలుదేరి...