ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్‌..

386
ktr
- Advertisement -

వికారి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఎంపీ కవిత తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. వీరంతా తెలుగులో శుభాకాంక్షలు తెలపడం విశేషం. దేశంలోని ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలను, సౌభాగ్యాన్ని కలిగించాలని ఆకాంక్షించారు.

- Advertisement -