కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే..!

295
KS ratnam
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను టీఆర్‌ఎస్ లోకి చేరుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి తాజాగా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పి టీఆర్‌ఎస్‌లో రానున్నట్లు సమాచారం. ఆయన తాజాగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజీనామా లేఖను పీసీసీ అథ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కు పంపించారు.

- Advertisement -