బాబా రాందేవ్కు మరో షాక్ తగిలింది. ఇప్పటింకే పతంజలి యాడ్స్ను నిలిపివేయాలని ఆదేశించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు. తాజాగా పతంజలి యాడ్స్ కేసులో కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీచేసింది.
బాబా...
టీటీడీ వార్షికోత్సవాన్ని పుర్సకరించుకుని మార్చి 20-24వ తేదీ వరకు శ్రీవారి తేపోత్సవం జరగనుంది. మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేయనున్నారు.
1వ రోజు శ్రీరామచంద్ర మూర్తి సీతా లక్ష్మణ,...
జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు.. తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగించారు. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే...
కంచర్ల ఉపేంద్ర అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "1920 భీమునిపట్నం".. అవార్డు చిత్రాల దర్శకుడు నరసింహ నంది దర్శకత్వంలో ఎస్.ఎస్.ఎల్.ఎస్. (SSLS) క్రియేషన్స్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. అయితే తాజాగా దీనిని ఉపసంహరించుకున్నారు.
ఇదే...
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. 2014, 2019 ఎన్నికలల్లో వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తోంది. అయితే ఈసారి...