జగన్ కు శుభాకాంక్షాలు తెలిపిన కేసీఆర్, కేటీఆర్

306
Kcr Jagan
- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయదుందుభీ మోగిస్తున్నారు. 150సీట్ల వరకూ జగన్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. ఈసందర్భంగా తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు శుభాకాంక్షాలు తెలిపారు. ఈసందర్భంగా జగన్ కు ఫోన్ చేశారు సీఎం కేసీఆర్. ప్రజల దీవెనల రూపంలో జగన్ కష్టం ఫలించిందన్నారు కేటీఆర్. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంధాలు మెరుగ్గా ఉండాలని..కలిసి ఇరు రాష్గ్రాలను అభివృద్ది చేసుకోవాలని తెలిపారు.

- Advertisement -