జూడాలు విధుల్లో చేరండి: సీఎం కేసీఆర్
ప్రజారోగ్యం దృష్ట్యా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలన్నారు సీఎం కేసీఆర్. జూడాల సమ్మె నేపథ్యంలో స్పందించిన సీఎం..జూడాల పట్ల ప్రభుత్వం ఏనాడూ వివక్ష చూపలేదు అని స్పష్టం చేశారు. న్యాయమైన...
అడివి శేష్ ‘మేజర్’ థియేట్రికల్ రిలీజ్ వాయిదా
వెర్సటైల్ హీరో అడివి శేష్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నారు. ఆయన బాలీవుడ్కు పరిచయం అవుతున్న ప్యాన్ ఇండియా మూవీ ‘మేజర్’. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ చిత్రంలో...
రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: స్టాలిన్
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు...
డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్: కిషన్ రెడ్డి
దేశంలో డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. లాక్ డౌన్లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలతో కలసి సహాయము చేయాలన్నారు.
రాష్ట్రంలో...
ఢిల్లీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు..
దేశ రాజధాని ఢిల్లీలో క్రమంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో 20 వేలకు దిగువకు చేరాయి మొత్తం యాక్టీవ్ కేసుల సంఖ్య. రోజువారీ టెస్టుల పాజిటివ్ రేటు 1.93%గా నమోదుకాగా...
గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం..
తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండలం కలిగొట్ గ్రామం లో సింగర్ రవిరెడ్డి. రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్...
సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం…
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యోగుల సమస్యలు, నిర్దిష్టమైన మానవ వనరుల ప్రణాళిక లేని అంశాలపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
5వ రోజుకు చేరిన అన్నదాన కార్యక్రమం..
5వ రోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు అండగా నిలవాలని రాజ్యసభ జోగినిపల్లి సంతోష్...
రైతులు ఆందోళన వద్దు…చివరి గింజ వరకు కొంటాం
సివిల్ సప్లై శాఖ ద్వారా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు పండించిన పంటను ప్రతి గింజను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి....
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన నటి గీతాంజలి..
తన ఫోటోతో సోషల్ మీడియా, డేటింగ్ యాప్లో ఉపయోగించడంపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది నటి గీతాంజలి. తన ఫోటోలు పెట్టుకొని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. మరే...