మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్..
కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్పై రాహుల్ విమర్శలు చేశారు. కేంద్ర...
పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి- NRI TRS
బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా తెరాస పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ గారి పిలుపుమేరకు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో...
కేంద్రం పెంచిన ధరలకు నిరసనగా టీఆర్ఎస్ ధర్నా..
కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద రోడ్డు పక్కనే వంటలు...
కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్..
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గురువారం ఉదయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కుటుంబ...
నిరుద్యోగంపై టీఆర్ఎస్ వాకౌట్…
ఉద్యోగాల కల్పనలో కేంద్రానికి చిత్తశుద్దిలేదన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. నిరుద్యోగ సమస్యపై లోక్ సభ నుండి వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. అనంతరం మాట్లాడిన ఎంపీ నామా…యువతను మోసంచేసేందుకే రెండు కోట్ల ఉద్యోగాలంటూ...
చమురు ధరలు తగ్గించాలి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీదే అన్నారు ఎమ్మెల్సీ కవిత. పెంచిన పెట్రోల్,డీజీల్,గ్యాస్ ధరలకు నిరసన సికింద్రాబాద్లో చేపట్టిన టీఆర్ఎస్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు కవిత.
జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం...
పెరిగిన సీఎన్జీ ధరలు..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ,డీజీల్ ధరల పెంపుతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎన్జీ ధరలకు రెక్కలొచ్చాయి. ఢిల్లీలో సీఎన్జీ ధర...
సూపర్ తల్లి…ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి!
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టూ విలర్ నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధన తీసుకొచ్చిన...
కొల్హాపూర్కు సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్లో పర్యటించనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కొల్హాపూర్లో పర్యటించనుంది.
అక్కడ స్ధానికంగా మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు....
దేశంలో 24 గంటల్లో 1938 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 1938 కరోనా కేసులు నమోదుకాగా 67 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,30,14,687కు చేరగా 4,24,75,588 మంది...