Friday, April 19, 2024

తాజా వార్తలు

Latest News

బాదం, పల్లీలతో లాభాలెన్నో!

పప్పు దినుసులలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి ముఖ్యంగా బాదం, వేరుశనగ వంటివి పోషకాలకు, విటమిన్లకు పవర్ హౌస్ లాంటివని న్యూట్రీషియన్స్ చెబుతుంటారు. 250 గ్రాముల బాదంలో 170 నుంచి 180 కెలోరీలు, 6-10...

యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్… ‘మ్యాడ్’

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎప్పుడూ ముందుంటుంది. ఎందరో యువ దర్శకులతో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ, వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటోంది. 'డీజే టిల్లు', 'మ్యాడ్', 'జెర్సీ',...

కార్తికేయ…భజే వాయు వేగం

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా...

TTD:21 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు...

నేటి ముఖ్యమైన వార్తలు..

()రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? రౌడినా అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన పూర్తి కథనం...

హాయిగా నిద్ర పోవడానికి..!

నేటి రోజుల్లో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. అంతే కాకుండా రోజంగా పని ఒత్తిడి కారణంగా కూడా రాత్రివేళల్లో నిద్రకు భంగం వాటిల్లుతుంది. మనం...

Bajireddy:రేవంత్‌ ముఖ్యమంత్రివా?రౌడివా?

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? రౌడినా అని ప్రశ్నించారు నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి. నిజామాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో మాట్లాడిన ఆయన...పేగులు...

మిరియాలతో ఆ సమస్యలన్నీ దూరం!

వంటింట్లో వాడే ఘాటైన మసాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒకటి. ఇవి మంచి సువాసనను వెదజల్లుతు వంటల రుచిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మిరియాలను మసాలా దినుసుల్లోనే రారాజుగా పరిగణిస్తారు. అయితే...

Harishrao:కాంగ్రెస్‌లో అబద్దాల పోటీ..

పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు... నూరు అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందని ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపారు.అబద్ధాల్లో సీఎం రేవంత్...

నామినేషన్ దాఖలు చేసిన బాలయ్య..

ఏపీ ఎన్నికల ప్రచారం పర్వం ఉపందుకుంది. హిందూపురంలో నామినేషన్ దాఖలు చేశారు బాలకృష్ణ. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా...

తాజా వార్తలు