Saturday, April 20, 2024

ఎన్నికలు 2019

election comission

రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం

మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి చేరుకుంది. తాజ్ హోటల్‌లో రాజకీయ పార్టీలతో ఓపి రావత్ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ప్రతి...
mandava kavitha

కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తాం:మండవ

నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి,టీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వర్ రావు. నిజామాబాద్‌లో ఎంపీ క్యాంప్ కార్యాలయంలో కవితతో కలిసి మీడియాతో...
KS ratnam

కాంగ్రెస్ కు కేఎస్ రత్నం రాజీనామా

తెలంగాణ కాంగ్రెస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్నటి వరకూ ఎమ్మెల్యేలు పార్టీ మారగా..ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఆపార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే...
Minister KTR

టీఆర్‌ఎస్‌దే మళ్లీ అధికారం-మంత్రి కేటీఆర్‌

తెలంగాణ వ్యాప్తంగా గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారం పర్వం జోరు సాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో తాము టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకే ఓటు వేస్తామంటూ పలు గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ఏకగ్రీవ...
kcr trs

హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్. ఎల్బీస్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన సభ ఫెయిల్ అయిందని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలకు...
ktr press club

కేసీఆరే సీఎం…దేశానికే దిక్సూచిగా తెలంగాణ:కేటీఆర్

తెలంగాణ ప్రగతి రథ చక్రాలు ఆగొద్దు అంటే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్నారు మంత్రి కేటీఆర్. పని చేస్తున్న ప్రభుత్వం,నాయకుడికి ప్రజలు మద్దతు నిలవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీట్‌...

నిజామాబాద్ ప్రజలు.. కేసీఆర్‌కు అండగా ఉన్నారు

నిజామాబాద్ లోని గిరిరాజ్ కాలేజీ మైదానం టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభ ప్రారంభమైంది.. టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది. నిజామాబాద్ పట్టణంలో రోడ్లు, నిజామాబాద్ కు వచ్చే...
chandrababu

చంద్రబాబుకు రిటైర్మెంటే:ఎకనామిక్‌ టైమ్స్‌

ఏపీ రాజకీయాలపై ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల తర్వాత చంద్రబాబు కథ ముగిసినట్లేనని..టీడీపీ చిత్తవడం ఖాయమని ఎకనామిక్ టైమ్స్‌ ప్రత్యేక వార్తను ప్రచురించింది. రాజకీయంగా...
sathyavathi rathod

ఓటమి అంచున ఉత్తమ్ పద్మావతి: సత్యవతి రాథోడ్

హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి అంచున ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. హుజుర్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం కేసీఆర్‌కి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో...
Lok Sabha election

బరిలో నిలిచిన బడా నేతలు వీరే..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్‌లో మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 979...

తాజా వార్తలు