Friday, March 29, 2024
Home ఎన్నికలు 2019

ఎన్నికలు 2019

ktr siricilla

అభివృద్ధిలో సిరిసిల్ల టాప్‌:కేటీఆర్

అభివృద్ధిలో సిరిసిల్ల టాప్ పొజిషన్‌లో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్‌ బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. ఈ ప్రాంతంపై నిధులు...
mlc Elections Counting

పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

తెలంగాణలో ఈ నెల 22న ఒక పట్టభద్రుల నియోజకవర్గం, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఎన్నికలకు సంబంధించిన కౌటింగ్ ను ఇవాళ చేయనున్నారు. ఇందుకు అన్నీ ఏర్పాట్లు...
uttam madhuyashki

ప్రచారంలో ఊసేలేని కాంగ్రెస్..

ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల పరాభవం మరోవైపు పార్టీ ఫిరాయింపులతో కాంగ్రెస్ నేతలు,కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో ఏంచేయాలో పాలుపోని హస్తం నేతలు తలలు పట్టుకుంటున్నారు....
jagan chandrababu

నేతలు కాదు…. నంబర్లే ముఖ్యం..!

ఎన్నికల ఫలితాలకు టైం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ పార్టీలే కాదు నేతల్లో సైతం టెన్షన్‌ పీక్ స్ధాయిలోకి చేరిపోయింది. మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాలకు పదునుపెడుతున్నాయి పార్టీలు. అయితే ఈ...
ktr bn reddy

టీఆర్ఎస్‌లోకి టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బీఎన్ రెడ్డి

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ నేత,టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి...
mp viond

కరీంనగర్‌లో గులాబీ జోష్..

కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్‌. ఎంపీ అభ్యర్థి వినోద్ తరపున జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారం విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల చైర్మన్లు, పార్టీ ముఖ్య నాయకులు,...
kcrtrs

టీఆర్ఎస్ కు 94 నుంచి 104 సీట్లుః సీపీఎస్ సర్వే

తెలంగాణ‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లు గెలిచి అవ‌కాశం ఉంద‌ని చెప్పింది సీపీఎస్ (సెంటర్‌ ఫర్‌ సెపాలజీ స్టడీస్‌ ) స‌ర్వే. తాజాగా ఈస‌ర్వే చేప‌ట్టిన...
KA Paul

ఓట్లన్నీ నాకే పడ్డాయి.. కానీ వైసీపీదే గెలుపు-కేఏ పాల్‌

‘నేనే సీఎం అవుతాను.. ఆంధ్రాను అమెరికా చేస్తాను.. నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తాను'.. ఇలాంటి మాటలు ఎవరు చెబుతారో మీకు తెలిసే వుంటుంది. ఆయన మరెవరో కాదు కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ...
srinivas reddy

హుజుర్‌నగర్‌లో జోరుగా టీఆర్ఎస్‌ ప్రచారం..

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. నెరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నెరేడుచర్ల శివాజీనగర్, బోడయ్య గూడెం, ఎన్టీఆర్ నగర్, కమలా నగర్, మెయిన్ రోడ్డు కాల్వ కట్ట ప్రాంతాల్లో పోచంపల్లి శ్రీనివాస...
jagan trs

నిర్భయంగా ఓటేయండి:వైఎస్ జగన్‌

ఏపీలో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ప్రతిపక్ష నేత,వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్‌ జనం మార్పు కోరుకుంటున్నారని...

తాజా వార్తలు