సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్కి 500కి పైగా న్యాయవాదులు సంచలన లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని.. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు.
రాజకీయ ఉద్దేశాలతో...
గత ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఈ కేసు రాష్ట్ర రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశం...
టాలీవుడ్ హీరో నవీన్ పోలిశెట్టికి ప్రమాదం జరిగింది. అమెరికాలో బైక్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరుగగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం. రెండు నెలలు బెడ్ రెస్ట్ అవరసమని డాక్టర్లు సూచించారు.
వైవిధ్యమైన పాత్రలతో టాలీవుడ్లో...
సినీ నటి, బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్పై వివాదాస్పద కామెంట్స్ చేసిన సుప్రియా శ్రీనాతేకు కాంగ్రెస్ షాకిచ్చింది. 2019లో ఉత్తరప్రదేశ్లోని మహరాజ్గంజ్ నుండి పోటీ చేసి ఓడిపోయారు సుప్రియా. అయితే ఈ...
అర్జెంటీనా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసేందుకు రెడీ అయ్యారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని ఆ దేశ అధ్యక్షుడు జావియెర్...
మన శరీరానికి అవసరమైన మూలకాలలో కాల్షియం ముఖ్యమైనది. ఇది ప్రధానంగా ఎముకలను దృఢంగా చేయడంలో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో ఎముకల నిర్మాణంలో 95 శాతం కాల్షియం అవసరం పడుతుంది. మిగిలిన ఐదు శాతం...