ఈ నెల 27 నుండి జగన్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 27న ఇడుపుల పాయ నుండి బస్సు యాత్ర ప్రారంభవుతుందని 21 రోజుల పాటు యాత్ర...
అరటిపండు ప్రతిఒక్కరికి ఎంతో ఇష్టమైన ఫలం అని చెప్పవచ్చు. భోజనం చేసిన తరువాత చాలమందికి అరటిపండు తినే అలవాటు ఉంటుంది. ఈ పండు తినడంవల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి మెండుగా అందుతాయి....
ఏపీలో టీడీపీ - జనసేన -బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పొత్తులో భాగంగా టీడీపీ - జనసేన ఇప్పటికే రెండు జాబితాలను రిలీజ్ చేశారు. ఇక తాజాగా టీడీపీ...
పవన్, చంద్రబాబులకు మోడీ గట్టిగానే షాక్ ఇచ్చారా ? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే....